Pages

The Mahabharata Quiz - part 2

మహాభారతం క్విజ్ # 2
1. వశిష్ఠుని కుమారుడు ఎవరు? - (శక్తి)

2. శక్తి కుమారుడు ఎవరు? - (పరాశరుడు)

3. పరాశరుని కుమారుడు ఎవరు? - (వ్యాసుడు)

4. వ్యాసుడి కుమారుడు ఎవరు? - (శుకుడు)

5. పరాశరుడు ఎక్కడకు బయలుదేరాడు? - (తీర్థయాత్రలకు)

6. పరాశరుడు ఏ నదికి చేరుకున్నాడు? -  (యమునా)

7. యమునా నది సమీపంలో ఎవరు కనిపించారు? - (మత్స్యగంధి)

8. మత్స్యగంధి ఎవరు? - (దాశరాజు కుమార్తె)

9. మత్స్యగంధి వృత్తి ఏమిటి? - (ప్రజలను నావ దాటించడం)

10. మత్స్యగంధిని చూసి పరాశరుడు ఏం చేశాడు? - (నావ ఎక్కాడు)

11. నది మధ్యలోకి వచ్చిన సమయంలో పరాశరునికి ఏం జరిగింది? - (మత్స్యగంధి మీద మనసు కలిగి ఆమెకు తెలిపాడు)

12. పరాశరుని మాటలకు మత్స్యగంధి ఏమంది? - (ఆ మహర్షి మాటలకు ఆమె సిగ్గు పడుతూ, తాను కన్యనని, తన కన్యత్వం చెడకూడదని అంది. )

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు